
ఒక ప్రక్క భారీ వర్షం , మరొకపక్క అశేష జనవాహిని అన్నా హజారే తన దీక్షను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జనరల్ మైకులు పట్టుకుని , ఒక వ్యాన్ పైనుండి అన్నా మాట్లాడుతున్నారు. యే NEWS చానళ్ళ మైకులు అక్కడ లేవు. ఒక Tv-9 మైకు మాత్రం హజారే వద్ద ఊగిసలాడటానికి ప్రయత్నిస్తోంది. మామూలుగుగా ఎవరైనా విలేఖరులు మైకును తీసుకెళ్ళి ప్రసంగించే వారి వద్ద పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో తప్పు లేదు కాని మన TV- 9 వాడికి మాత్రం ఆత్రం ఎక్కువ. ఒక పొడవాటి కట్టెను తీసుకుని దానికి TV-9 మైకును కట్టి హజారే వద్దకు జోప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. పొరబాటున మైక్ తగులుతుందేమోననే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. విలువలు కూడా మరచిపోయి పాపులారిటీ కోసం తాహత పడుతున్న ఆ చానల్ విలేకరులను ఏమనాలి ...?
TV చానెళ్ళలో " మెరుగైన సమాజం కోసం " అని టాగ్ లైన్ ఒకటి బతుక్కి ...
ఛీ .. ఛీ... .....
No comments:
Post a Comment